వైఎస్ వివేకా హత్యకేసులో బిగ్ ట్విస్ట్
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పు
దస్తగిరి నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పరిగణించాలన్న సిపిఐ కోర్టు
దస్తగిరిని నిందితుడిగా చూపించడాన్ని సవాలు చేస్తూ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్
దస్తగిరి అప్రూవల్ గా మారిన కారణంగా అతనిని నిందితుడిగా కాకుండా సాక్షిగా పరిగణించాలన్న జడ శ్రవణ్ కుమార్
సిపిఐ కోర్టులో పదునైన వాదనలు వినిపించిన జడ శ్రవణ్ కుమార్
జడ శ్రవణ్ కుమార్ వాదనలతో పూర్తిగా ఏకీభవించిన సిబిఐ న్యాయస్థానం
దస్తగిరిని నిందితుడు గానే పరిగణించాలి అంటూ తీవ్రంగా ప్రతిఘటించిన అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు
దస్తగిరిని సాక్షిగా పరిగణించాలన్న జడ శ్రావణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన సిబిఐ న్యాయస్థానం
దస్తగిరిని సాక్షిగా మాత్రమే పరిగణిస్తామని ఈరోజు తీర్పునిచ్చిన సిబిఐ న్యాయస్థానం
ఈ తీర్పుతో దస్తగిరి సాక్షిగా మాత్రమే చట్టం దృష్టిలో పరిగణించబడతారు
ఈ తీర్పుతో అవినాష్ రెడ్డి మరియు ఇతర నిందితులకు శిక్ష పూర్తిగా పడే అవకాశం ఉంటుంది అంటున్న న్యాయ నిపుణులు
ఈ కేసులో పదునైన వాదనలు వినిపించిన జడ శ్రావణ్ కుమార్ పై ప్రశంసల వర్షం
ఎంతో తీవ్రంగా ప్రతిఘటించిన అవినాష్ రెడ్డి న్యాయవాదులు చివరికి న్యాయస్థానం తీర్పుతో అయోమయం
https://bpknewsofficial.blogspot.com/p/bpknews.html?m=1
https://www.bpknews.in/bhimavaram-police-for-elections/