మండలిలో మారనున్న బలాబలాలు

0
Spread the love

ఏపీ: ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి.

మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58.

ap assembly

వీరిలో వైస్సార్సీపీ సభ్యుల సంఖ్య 33 నుంచి గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి 44కు చేరుకోనుంది.

ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గింది.

పిడిఎఫ్ కు అయిదుగురు సభ్యులుండగా ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది.

బీజేపీకి ఉన్న ఒక్క సభ్యుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది.

మరిన్ని లేటెస్ట్ updates కోసం మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి

https://pavantvupdates.blogspot.com/

Postal System


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *